మాయమైపోతున్నదమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు.. అని కవి అందెశ్రీ అన్నట్లు ఈ మద్య కొంతమంది మనుషులు పూర్తిగా మానత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం, భూమి పంచాయితీలో అన్నదమ్ముల మధ్య తేడా వస్తే దాడులు చేసుకోవడం చూశాం. కానీ తమకు ఆస్తి పంచి ఇవ్వలేదని ఇద్దరు అన్నదమ్ములు అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని దారుణంగా నరికి చంపిన ఘటన సూర్యాపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చెందిన 50సంవత్సరాల […]