భారత దేశంలో కొంతకాలంగా ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా దొంగదెబ్బ తీస్తూ ఎంతోమంది అమాయకులను పొట్టన బెట్టుకుంటున్నారు. సైనికులను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు తెగబడుతున్నారు.