బీజేపీ నేతను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీసులోకి వచ్చి కాల్పులు జరిపి హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో రాష్ట్రంలో సంచలనంగా మారింది.