తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ఆస్తులపై వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అప్పట్లో చంద్రబాబు నాయుడి ఆస్తులపై విచారణ జరపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వెళ్లారు. అక్కడ చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి […]
స్కూళ్ల మూసివేతపై తాజాగా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఈ నెల 3 తేదీ నుంచి పూర్తిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు తాజాగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు తెరుస్తామనే స్పష్టమైన హామీ ఇవ్వలేమని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం ఇంకా తగ్గడం లేదని, […]
నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యాడు చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక అలాంటి వ్యవహారమే మళ్లి నడిపాడు చంద్రబాబు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లేందుకు వేయని ఎత్తులే లేవనే చెప్పాలి. ఈ […]