నగరాలు, పట్టణాల్లో ఇంటర్నెట్ సేవలు బాగానే ఉంటాయి. కానీ, పల్లెటూర్లు, మన్యం, మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు చాలా కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ పై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ జాబితాలోకి భారతదేశ వ్యాపార వేత్త సునీల్ మిట్టల్ కూడా చేరారు.