భారత క్రికెట్ను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రిషబ్.. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.