ఇటీవల తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ బీజేపీకి మద్య మాటల యుద్దం నడుస్తుంది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీ పనితీరును ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర రోజూ ఉదయం, సాయంత్రం వరకు దాదాపు పదమూడు కిలో మీటర్ల మేర ఆయన ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన 100 […]