గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భారీ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ అనే నగరానికి సుమారు […]