ఈ మద్య నగరంలో కొత్త తరహాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం అర్థరాత్రి పూట ఒంటరిగా కనిపించే వాళ్లను టార్గెట్ చేసుకొని బారిని బెదిరిస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నారు.