టీమిండియా మాజీ క్రికెటర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఈయన.. తాజాగా మరణించారు. దీంతో సచిన్ సహా పలువురు క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు.