ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ వరుస పథకాలు సాధిస్తున్నారు. తాజాగా పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో సుధీర్ భారత్కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం అద్భుతం చోటు చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో […]