ఐపీఎల్ మ్యాచుల్లోని చివరి ఓవర్లలో ఎక్కువగా బలైపోయేది బౌలర్లే. అలాంటిది అర్షదీప్.. అదే చివరి ఓవర్ వల్ల బీసీసీఐకి లక్షల్లో నష్టం చేకూర్చాడు.