ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ పలు జట్ల మద్య ఎంతో ఉత్కంఠంగా సాగింది. మొత్తనికి చెన్నై-గుజరాత్ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారం జరుగుతుంది.