గత కొంత కాలంగా సెోబర్ నేరగాళ్లు రక రకాల పద్దతుల్లో ప్రజలను ఈజీగా మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి అప్ డేట్ చేస్తున్నామని.. పర్సనల్ లోన్స్ సెటిల్ మెంట్ చేస్తామని.. ఇలా ఎన్నో రకాలుగా ఫోన్లు చేసి ఓటీపీ రాగానే పూర్తి డేటా చోరీ చేస్తుంటారు.