గురువారం దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాముల వారికి పూజలు నిర్వహించారు. అలానే పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాడు చేసి శ్రీసీతారాముల కళ్యాణం నిర్వహించారు. అయితే నవమి వేడుకల వేళ మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెట్ల బావి కూలి..35 మంది దుర్మరణం చెందారు.