స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగ్గా.. ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.