ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ లో సినీ దిగ్గజాలు వరుసగా కన్నుమూశారు. తమ అభిమాన నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.