ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు తమ మానవత్వం చాటుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పై ప్రమాదానికి గురైన వారిని తమ సొంత కార్లలో ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్య సిబ్బందికి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్నారు. సాధారణంగా వాహనాల్లో వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఏదైనా జంతువులు అడ్డు వస్తే అవి పోయే వరకు ఆపుతుంటారు. అలా డ్రైవర్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. తాజాగా ఏపి ఎమ్మెల్యే దుద్దుకుంట […]