ఐపీఎల్ 2023లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్స్ కు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పాఠాలు చెబుతూ కనిపించాడు.