పాఠశాలల్లో విద్యార్థినిల పట్ల వేధింపుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవంలా భావించే ఉపాధ్యాయులు విద్యార్థినిల పట్ల వేధింపులకు పాల్పడుతు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.