ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇటీవల సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నారు.