‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి ప్రేక్షకాభిమానాన్ని చూరగొని, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సౌందర్య. కర్ణాటక నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి అగ్రకథానాయికగా కొనసాగారామె.