Sompalli: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో గురువారం పెను ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సమయంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనలో భాగంగా టీడీపీ నేతలు ప్రయాణించిన పడవ ఒక పంటును ఢీ కొనడంతో ప్రమాదం ఏర్పడింది. బోటు దిగే […]