మన దేశంలో జీవులను దేవుళ్లగా పూజిస్తుంటాం. ఆవు, పాము వంటి జీవాలకు నిత్యం పూజలు చేస్తుంటారు. ఎదైనా కారణాలతో అవి మరణిస్తే మనుషులకు చేసినట్లే అంత్యక్రియాలు చేస్తుంటారు. అలాంటివి ఎక్కువగా గ్రామాల్లో చూస్తుంటాము. అయితే చనిపోయిన ఓ పాముకు అంత్యక్రియాలు చేసిన ఘటన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జంట పాములు సంచరిస్తూ ఉన్నాయి. ఇటీవలికాలంలో అవి ఆలయ ప్రాంగణంలో కూడా కనిపించేవి. ఆ రెండు […]