టోక్యో ఒలంపిక్స్ లను ఈ సారి జపాన్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న దేశాల ఆటగాళ్లు పసిడి వేటలో పడ్డారు. భారత్ నుంచి ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మిరా బాయి చానుకి సిల్వర్ పతాకాన్ని అందించగా రెజ్లింగ్ విభాగంలో ప్రియ మలిక్ పసిడి పతకం అందుకుని దేశ కీర్తి ప్రతిష్టను రెపరెపలాడించారు. ఇక ఈ సారి ఒలంపిక్స్ గేమ్స్ లో పసిడి పతకాన్ని గెలిచి రికార్డు క్రియేట్ చేసింది 13 ఏళ్ల జపాన్ […]