ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ […]