సింగర్ కౌశల్య టాలెంట్ గురించి చెప్పనక్కర్లుదు. తెలుగులో అనేక హిట్స్ సాంగ్స్ పాడారు. మల్లి కూయవే గువ్వా, రా రమ్మని, రా రా రమ్మని వంటి సాంగ్స్ తో కుర్రకారును ఊర్రూతలూగించారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆమె తాజాగా సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
కరోనా కారణంగా సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం మహమ్మారి బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్ పోస్ట్ ద్వారా.. ‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. బెడ్ పై నుండి లేవలేని స్థితిలో రెండు […]