ఆ కుటుంబ పెద్ద.. చాలా ఏళ్ల క్రితం అనారోగ్య కారణంతో మరణించాడు. దీంతో ఇద్దరు ఆడపిల్లలను, ఒక కుమారుడి పోషణ బాధ్యతలు ఆ ఇంటి ఇల్లాలిపై పడ్డాయి. అలా కష్టాలను ఎదుర్కొంటు పిల్లలను ఓ స్థాయికి తీసుకొచ్చింది ఆ తల్లి. అంతాబాగుంది అనుకున్న సమయంలో విధి కన్నెర్ర చేసి.. ఆ కుటుంబంలో విషాదం నింపింది.