దోపిడీ దొంగల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారు. స్టేషన్ లో ఉన్న రికవరీ సొత్తు అయిన 105 కేజీల వెండి ఆభరణాలు, రూ. 2.05 లక్షల విలువైన నగదు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.