ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.[1] భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరు అవుతారు. దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మేడారంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(38) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబయ్య బుధవారం […]