ప్రేమ పేరుతో పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి పాక్ ఏజెంట్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీమా హైదర్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ క్రమంలో సీమా హైదర్ ఆమె భర్త సచిన్ మీనా ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు.