చినగంజాంలోని తిరునాళ్లకు వెళ్లి.. అక్కడి నుంచి అద్దంకికి కారులో వెళ్తున్న ఐదు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి డివైడర్ను ఢికొట్టి.. ఆ తర్వాత కారును లారీ ఢికొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.