మహారాష్ట్రలో ఉన్నసాయినాధుని ఆలయం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి ఓ రచ్చతో వార్తల్లో నిలిచింది. ఉగ్రవాదులు ముప్పు ఉందన్న కారణంగా.. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత నివ్వాలని సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ..