దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది సాధిస్తున్నప్పటికీ.. కొన్ని చోట్ల దళితులపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులను ఆలయాల్లో ప్రవేశించకుండా నిషేధించడం, దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు మీడియాలో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.