ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వేంటనే వారికి ఘాటుగా బదులిచ్చేవారు. ఒకరకంగా చిరంజీవికి చెల్లెలుగా వ్యవహరించేవారు. అలాంటి ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.