ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువ శాతం టూరీజం బస్సుల్లో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.