దొంగలు మళ్లీ పెట్రేగిపోతున్నారు. ఈ సారి ఏకంగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా షిర్డీ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసి.. మహిళల మెడలోని గొలుసులను కొట్టేశారు. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్నారు.