ఫుడ్ సెంటర్ నిర్లక్ష్యంగా కారణంగా ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ షాక్ కి గురిచేసింది. షవర్మా తినడం వల్ల ఈ 16 ఏళ్ల యువతి తోపాటు మరో 15 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కేరళోని కాసరగాడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని చెరవథూర్ ఏరియాలో దేవానంద అనే 16 ఏళ్ల యువతి ఉంటోంది. నిత్యం స్టడీలో భాగంగా దగ్గర్లోని ట్యూషన్ […]