ఉత్తర్ ప్రదేశ్- మొన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది వీర సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అలా చనిపోయిన జవాన్ల కుటుంబాలు ఎంతలా కన్నీరు మూన్నీరయ్యాయే మనం చూశాం. చాలా కుటుంబాలకు చనిపోయిన వీర సైనికులే పెద్ద దిక్కు. వాళ్లే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా కుటుంబాలకు దిక్కెవరు. ఇప్పుడు ఆ కుటుంబాల పోషన బాధ్యత ఎవరిది.. […]