వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్19 ప్రపంచ కప్ను టీమిండియా గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో బీసీసీఐ అండర్19 జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనుంది. సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనుంది. దీంతో ఆ జట్టులో భాగస్వామి, భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ రూ.40 లక్షల క్యాష్ రివార్డు లభించనుంది. కాగా […]