రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో భర్త క్షణికావేశంలో భార్యను కొట్టి అనంతరం బ్లేడుతో కడుపు కోసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని షాద్ నగర్ పరిధిలోని కొత్తూరుకు చెందిన ఏసయ్య, దేవమ్మ ఇద్దరు భార్యాభర్తలు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న వీళ్లద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు కాపురం సంతోషంగానే సాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే […]