రాష్ట్రంలో పేద ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. పిల్లలు చదువుకునే దగ్గర నుంచి వివాహం చేసుకునే వరకూ అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.