విదేశాల్లో ఆల్రెడీ నీటి సంక్షోభం ఏర్పడింది. నీటి కోసం ఇతర దేశాలను అడగాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే సింగపూర్ సర్కారు వినూత్న ప్రయగానికి పూనుకున్నది. ధునాతన వ్యవస్థతో కూడిన ఓ ప్లాంట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వాటిని మంచినీరుగా మార్చి ప్రజలకు అందించాలన్న ధ్యేయంతోనే సింగపూర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. సింగపూర్లో సహజనీటి వనరులు లభ్యత తక్కువ. ప్రతీసారి నీటి సరఫరా కోసం పొరుగున ఉన్న మలేషియా దేశంపై ఆధారపడుతూ […]