దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ మద్య కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు. ఓ సదస్సులో మాట్లాడిన ఆయన పిల్లలకు కొవిడ్ […]