మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త పార్లమెంట్లో సెంగోల్ని పొందుపర్చనున్నట్లు ప్రకటించారు అమిత్ షా. సెంగోల్ చరిత్ర..