విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేస్తూ.. అందరికి నాణ్యమైన విద్య అందించడమే లక్షంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాక.. చదువుకునే విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో.. అనేక పథకాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తయారు చేయడం కోసం.. వాటి రూపు రేఖలు మార్చడం కోసం మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యావ్యవస్థలో మార్పుల కోసం సీఎం […]