ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రలో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను సీఎం పదవిని అధిరోహించిన తర్వాత విడతల వారీగా