దేవుడు అంటే ఎవరికైనా భయం, భక్తి ఉంటాయి. కానీ.., ఈ మద్య కొంత మంది కేటుగాళ్లు దేవుడి గుడికే కన్నాలు వేస్తున్నారు. హూండీలు ఎత్తుకు వెళ్లడం.. విగ్రహాలు చోరీ చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ.., ఇరవై రోజుల క్రితం ఇలానే దేవుడి విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగలు తిరిగి ఆ విగ్రహాలను తెచ్చి పూజారి చేతికే ఇవ్వడం, ఇచ్చే సమయంలో హనుమంతుల వారి స్మరణ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ […]