ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల ముందు నవరత్నాల కింద ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు.