ఐదు సంవత్సరాల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళలకు ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఆపరేషన్ కారణంగా ఐదు సంవత్సరాలు నరకం అనుభవించింది సదరు మహిళ.